హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో విషాదం

హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్క్ లో విషాదం జరిగింది.యానిమల్ కీపర్ పై ఏనుగు దాడి చేయడంతో సదరు వ్యక్తి మృత్యువాత పడ్డాడు.

వెనుక నుంచి ఆకస్మాతుగా వచ్చిన గజరాజు షాబాజ్ అనే యానిమల్ కీపర్ పై దాడికి పాల్పడింది.ఏనుగు దాడిలో తీవ్ర గాయాలు కావడంతో వెంటనే గమనించిన జూపార్క్ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.

దీంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!
Advertisement

తాజా వార్తలు