ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదు..: సీఎం కేసీఆర్

ఖమ్మం జిల్లా మధిరలో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీకి ఈసారి 20 కంటే ఎక్కువ సీట్లు రావాని సీఎం కేసీఆర్ తెలిపారు.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం అయ్యేది లేదన్నారు.

ఇందిరమ్మ రాజ్యంతో ఒరిగిందేమీ లేదని విమర్శించారు.ఈ క్రమంలోనే తెలంగాణలో మరోసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అందులో ఎటువంటి అనుమానం లేదని స్పష్టం చేశారు.

అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!
Advertisement

తాజా వార్తలు