చెరువుకు గండి కొట్టిన దుండగులు

సూర్యాపేట జిల్లా:మునగాల మండలం మాధవరం చెరువుకు పెద్ద కానాల వద్ద నీటిని బయటకు తీసేందుకు కంప్రెషన్ మిషన్ తో గుర్తు తెలియని వ్యక్తులు గండి పెట్టిన విషయం గమనించిన స్థానికులు ఇరిగేషన్ డిఈకి సమాచారం ఇచ్చారు.

తక్షణమే స్పందించిన డీఈ ఆ గండిని వెంటనే పూడ్చివేయించారు.

చెరువు పరివాహక ప్రాంత రైతులు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని,లేకుంటే చెరువులో చుక్కనీరు ఉండదని పరిసర ప్రాంతాల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీ లో అసలేం జరుగుతుంది...ఎలాంటి కథలు సక్సెస్ అవుతున్నాయి...

Latest Suryapet News