కోణార్క్ ఎక్స్‎ప్రెస్‎లో సాంకేతిక లోపం.. ఖమ్మంలో నిలిచిపోయిన వైనం

కోణార్క్ ఎక్స్‎ప్రెస్‎లో సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో ఖమ్మం జిల్లా బోనకల్ మండలం మోటమర్రి సమీపంలో నిలిచిపోయింది.

ఈ క్రమంలో రైలులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సమాచారం అందుకున్న రైల్వే అధికారులు విజయవాడ నుంచి మరో ఇంజిన్ ను రప్పించి కోణార్క్ ఎక్స్‎ప్రెస్‎లో పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

కాగా ముంబై నుంచి ఎక్స్‎ప్రెస్‎ భువనేశ్వర్ వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు