ఏపీలో రేపు టీడీపీ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించనుంది.
ఈ మేరకు గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం అంటూ నిరసన తెలపనున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు.
ఇందులో భాగంగా రేపు రాత్రి 7 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లలో లైట్లు ఆర్పి సెల్ ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలపాలని టీడీపీ నిర్ణయించింది.ఈ క్రమంలో దాదాపు ఐదు నిమిషాల పాటు నిరసన తెలపాలని టీడీపీ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
ఆ సమయంలో రోడ్డుపై వాహనాల్లో ఉంటే వాహన లైట్లు బ్లింక్ కొట్టాలని సూచించారు.శాంతియుత నిరసన కార్యక్రమం ఏపీ వ్యాప్తంగా నిర్వహించాలని టీడీపీ భావిస్తోంది.
కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy