భక్తులతో కిటకిటలాడుతున్న శబరిమల..!

కేరళ రాష్ట్రంలోని శబరిమల భక్తులతో కిటకిటలాడుతోంది.రోజుకు సుమారు లక్ష మందికి పైగా అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్నారు.

ఈ క్రమంలోనే స్వామివారి దర్శనార్థం గంటల కొద్దీ భక్తులు ఎదురు చూస్తున్నారు.సుమారు 20 గంటల పాటు ఎదురు చూసినా దర్శనం లభించడం లేదని తెలుస్తోంది.

Sabarimala Is Crowded With Devotees..!-భక్తులతో కిటకి�

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కొందరు దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు.మరోవైపు శబరిమల చేరేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

శబరిమలకు వెళ్లే దారుల్లో ట్రాఫిక్ జామ్ కాగా సుమారు ఐదు రోజులుగా వాహనాలు బారులు తీరాయని తెలుస్తోంది.

Advertisement
జియో సైకిల్ : ఒకసారి ఛార్జ్ చేసారంటే 80 కి.మీ ఏకధాటిగా చుట్టి రావచ్చు!

తాజా వార్తలు