నూతన డీఈవోగా రమేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన డీఈవోగా ఎలిమినేటి రమేష్ కుమార్ సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు.

గతంలో విధులు నిర్వహించిన డీఈవో రాధా కిషన్ మెదక్ జిల్లాకు బదిలీ పై వెళ్ళారు.

`ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న విద్యా రంగ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేయనున్నట్లు రమేష్ కుమార్ తెలిపారు.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

Latest Rajanna Sircilla News