అసెంబ్లీకి బయలుదేరిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అడుగడుగునా అవరోధాలు.

ముఖ్యమంత్రి, మంత్రుల మూమెంట్ ఉందంటూ టీడీపీ ప్రజా ప్రతినిధులను నిలిపివేసిన పోలీసులు.మందడం చెక్ పోస్ట్ దగ్గర టీడీపీ సభ్యుల వాహనాన్ని నిలువరించిన పోలీసులు.

  పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం.పోలీసులతో వాగ్వాదానికి దిగిన టీడీపీ నేతలు, కార్యకర్తలు.

చివరకు కార్యకర్తల ఆందోళనతో టీడీపీ నేతలకు దారి వదిలిన పోలీసులు.వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అసెంబ్లీకి బయలుదేరిన టీడీపీ ప్రజా ప్రతినిధులు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు