చంద్రబాబుకు ప్రజల సమస్యలు అవసరం లేదు.. మంత్రి కారుమూరి ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వర రావు(Karumuri Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబుకు(Chandrababu) ప్రజల సమస్యలు పట్టవని మండిపడ్డారు.

 Chandrababu Does Not Need People's Problems. Minister Karumuri Fire, Chandrababu-TeluguStop.com

విద్యాదీవెన, చేయూత పథకాలను ఎన్నికల సంఘం ఆపేసిందని మంత్రి కారుమూరి తెలిపారు.దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందని పేర్కొన్నారు.

ఫించన్ల పంపిణీలో అడ్డంకులు సృష్టించిన చంద్రబాబు ఇప్పుడు విద్యాదీవెన, చేయూత పథకాలను(Vidyadivena,ceyuta pathakalanu) అమలు చేయకుండా అడ్డుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు.ఈ క్రమంలో చంద్రబాబును ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని చెప్పారు.

రానున్న ఎన్నికల్లో మరోసారి వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube