రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో క్షుద్రపూజల కలకలం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి.స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని దుండగులు క్షుద్రపూజలు చేసినట్లు స్థానికులు గుర్తించారు.

ఈ క్రమంలో సైన్స్ ల్యాబ్, స్టోర్ రూమ్ ముందు బొమ్మలు, పసుపు, కుంకుమలతో పాటు నిమ్మకాయలను గుర్తించారు.స్కూల్ లో బొమ్మలు, పసుపు, కుంకుమను చూసి విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

దీంతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం క్షుద్రపూజల సామాగ్రిని బయటపడేశారు.

నాగార్జునతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు