నేడు సిరిసిల్లనియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన.

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ( Minister KTR )మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు మన ఊరి-మన బడి లో భాగంగా నిర్మించిన ఎల్లారెడ్డిపేట పాఠశాల భవన సముదాయం ప్రారంభోత్సవం.

అనంతరం కంప్యూటర్ చాంప్స్’ కార్యక్రమం ప్రారభోత్సవం.(జిల్లాలో 60 మంది ఉన్నత పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ విద్య) అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు.

మధ్యాహ్నం 2 గంటలకు వికలాంగులకు (దాదాపు 1000 మందికి) సహాయాలు, ఉపకరణాల పంపిణీ.పద్మానాయక ఫంక్షన్ హాల్‌, సిరిసిల్ల పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి కేటీఆర్.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News