మెగా హీరో ఎంట్రీతో జాలారిగా ఫిక్స్ అయ్యాడు

మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా ఇప్పటికే ఎంట్రీ ఇచ్చి తనకంటూ మార్కెట్ ఏర్పరుచుకున్నాడు.

ఇదిలా ఉంటే త్వరలో తేజు తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే విషయం అందరికి తెలిసిందే.

సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో తమిళ యంగ్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు అనే విషయాన్ని ఇప్పటికే చిత్ర్త యూనిట్ కన్ఫర్మ్ చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టైటిల్ ని చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేసింది.ఈ సినిమాకి జాలారి అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

ఈ టైటిల్ లో పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ లో హీరో భుజం మీద చేపల వల వేసుకొని సముద్రంలో చేపల వేటకి రెడీ అవుతున్నట్లు ఉంది.

Advertisement

ఇదిలా ఉంటే ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ తో మాసివ్ స్టొరీతో రాబోతుంది అని పోస్టర్ బట్టి తెలుస్తుంది.ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా మెగా మేనల్లుడు కి ఎలాంటి హిట్ ఇస్తుంది అనేది వేచి చూడాలి.

భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేయాలని కోరిన కత్రినా కైఫ్.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు