చేయూత మిత్ర ఫౌండేషన్ అద్యక్షుడు గా కుంబాల సుధాకర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా: 1996-97 వ విద్యార్థుల బ్యాచ్ ఏర్పాటు చేసిన చేయూత మిత్ర ఫౌండేషన్ ( Cheyutha Mitra Foundation )అద్యక్షుడు గా కుంబాల సుధాకర్ రెడ్డి ( Kumbala Sudhakar Reddy )ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఫౌండేషన్ తరపున నిరుపేదలకు, విద్యార్థులకు ఫౌండేషన్ తరపునా సహాయం అందిస్తామని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమం లో 1996-97 వ బ్యాచ్ మిత్రులు పాల్గొన్నారు.

త్రాగునీటి సౌకర్యం కోసం బోరు మోటారుకు ఎంపీ నిధులు మంజూరు

Latest Rajanna Sircilla News