మృతుని కుటుంబాన్ని పరామర్శించిన KK మహేందర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్( Ambedkar Nagar ) కు చెందిన అంగురి కాంతయ్య అనారోగ్యంతో మరణించగా బుధవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చిన కాంగ్రెస్ పార్టీ ( Congress party )సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి.

కుటుంబానికి అండగా ఉంటామని ధీమా కల్పించారు.

ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గుండాడి రామ్ రెడ్డి, గంట అంజయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ బిపేట రాజు కుమార్ ఎల్లారెడ్డిపేట అంబేద్కర్ సంఘం అధ్యక్షులు అంతర్పుల ఎల్లయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News