విశాఖలో కిడ్నాప్ కేసు సుఖాంతం

విశాఖలో కలకలం సృష్టించిన కేసు సుఖాంతమైంది.కిడ్నాప్ కు గురైన ముగ్గురు సురక్షితంగా ఉన్నారని విశాఖ పోలీసులు తెలిపారు.

కాగా ప్రముఖ ఆడిటర్ జీవీ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు, భార్యను గుర్తు తెలియని దుండుగులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.రంగంలోకి దిగిన పోలీసులు 17 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలోనే ఏలూరులో ముగ్గురిని సురిక్షితంగా పట్టుకున్న పోలీసులు నలుగురు దుండగులను అదుపులోకి తీసుకున్నారు.ముగ్గురు వ్యక్తులతో కలిసి రౌడీషీటర్ హేమంత్ కిడ్నాప్ చేశారని పోలీసులు వెల్లడించారు.

జనసేనలోకి వైసిపి సీనియర్లు ..? ఎవరెవరంటే ?
Advertisement

Latest Latest News - Telugu News