చంద్రన్న పాలనలోనే హైదరాబాద్ అమెరికా అయ్యింది: గృహలక్ష్మి

స్టార్ మా లో ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి గురించి అందరికీ తెలిసిందే.

ఆ సీరియల్ ద్వారా తాను ఎంత ఫేమస్ అయిందో సీఎం జగన్ మోహన్ రెడ్డి పై సెటైర్లు వేసి అంత ఫేమస్ అయింది.

కాగా తాజాగా హైదరాబాద్ గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ను అమెరికా ల చేశాడనే విషయాన్ని తెలిపింది.గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి తాజాగా చంద్రబాబు గురించి కొన్ని వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.

గతంలో ఏపీ సీఎం జగన్ పై చేసిన సెటైర్లు వల్ల వార్తల్లోకెక్కిన ఈ గృహలక్ష్మి మళ్లీ చంద్రబాబు గురించి తెలుపుతూ నిలిచింది.కరోనా సమయంలో జగన్ మోహన్ రెడ్డి కరోనా పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి తీసుకొచ్చిన కరోన టెస్ట్ కిట్ల ద్వారా పరీక్షించుకోగా నెగటివ్ అని తేలింది.

దీంతో గృహలక్ష్మి కస్తూరి పారాసిటమాల్ , బ్లీచింగ్ పౌడర్ పనిచేసినట్లున్నాయని వెటకారంతో జగన్ మోహన్ రెడ్డి ను కామెంట్ చేసింది.తమ నాయకుడిని ఆ విధంగా అన్నందుకు జగన్ అభిమానులు ఆమెపై మండిపడిన సంగతి తెలిసిందే.

Advertisement

ఇక చంద్రబాబుని ఆ విధంగా కాకుండా ఏకంగా చెట్టెక్కిచ్చింది.ఆయనను ఎంతగానో పొగిడింది.గృహలక్ష్మి కస్తూరి మాట్లాడుతూ.

చంద్రబాబు నాయుడిని తను పొగడటానికి కారణం తను పొలిటిషన్ కాదని తెలిపింది.తెలుగు రాజకీయాలపై తనకు ఎలాంటి అవగాహన లేదని తెలిపింది.

ఒక రాజకీయ పరంగా కాకుండా ఒక సొంత అభిప్రాయం తో మాట్లాడుతున్నానని తెలిపింది.తను మాదాపూర్ హోటల్ లో ఉంటూ అక్కడి నుంచి హైదరాబాద్ అందాలను చూస్తూ అమెరికా వలే ఉందని తెలిపింది.

కానీ హైదరాబాద్ లో ఉన్న బిల్డింగుల నిర్మాణాలు అన్నీ చూస్తే చంద్రబాబు గుర్తొస్తున్నారు.కారణం హైదరాబాద్ ఇంత అందంగా చంద్రబాబు రూపుదిద్దాడని తెలిపింది.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
కోటి ఆశలతో స్వదేశానికి బయలుదేరిన ఎన్నారై మహిళ... అంతలోనే విషాదం..?

ఆయన ప్రజల కోసం మంచి ఆలోచనలు చేస్తాడని తెలపగా ఆయన సీఎం పదవి లేకున్నా అభివృద్ధి చేయడం లో మాత్రం వెనుకాడేదిలేదని తెలిపింది‌.అక్కడ ఏ బిల్డింగులు చూసినా చంద్రబాబు గుర్తొస్తారని తెలపగా ప్రస్తుతం ఈమె మాటలు వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు