రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

విశాఖలోని రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

పిటిషనర్ల అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ పై తీవ్రంగా మండిపడింది.

Important Comments Of AP High Court On Rushikonda Excavations-రుషికొ

ఈ మేరకు అభ్యంతరాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం రేపు ఉదయం తిరిగి విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది.

క్షేత్రస్థాయి పరిశీలనకు తామే కమిటీని నియమిస్తామని వెల్లడించింది.

Advertisement
ఇండస్ట్రీ లో ఎవరు టాప్ పొజిషన్ కి చేరుకోబోతున్నారు...

తాజా వార్తలు