నష్టపరిహారం అందజేసిన ప్రభుత్వ విప్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం( Vemulawada town )లో తిప్పాపూర్ లో ఆదివారం రోజున ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల( Heavy rains ) వల్ల గసికంటి ఎల్లవ్వ కు చెందిన ఇల్లు కూలిపోగా సోమవారం ప్రభుత్వం తరఫున 50,000 రూపాయల చెక్కును ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్( Aadi Srinivas ) అందజేసారు.

Latest Rajanna Sircilla News