ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ భక్తి చైతన్య యాత్ర..

గంగ జాతర సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి( Bhumana Karunakar Reddy ) ఆధ్వర్యంలో గంగమ్మ భక్తి చైతన్య యాత్ర అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.

అనంతవీధిలోని పూర్వపు తిరుమల ముఖద్వారానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, సారెతో భక్తి చైతన్య యాత్ర ప్రారంభమైంది.

వందలాది మంది భక్తులు( Devotees ) విచిత్ర వేషధారణలలో గంగమ్మ శోభాయాత్ర ఊరేగింపులో పాల్గొన్నారు .అనంతవీధి నుంచి గంగమ్మ శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణ నిలిచారు తిరుపతి ఎంపీ గురుమూర్తి.పుష్ప2 వేషధారణలో ఎమ్మెల్యే తో పాటు ఊరేగింపులో పాల్గొన్నారు.

పవన్ ఫ్యాన్స్ కు మరో షాకింగ్ న్యూస్.. హరిహర వీరమల్లు విషయంలో జరగబోయేది ఇదేనా!

తాజా వార్తలు