జాతీయ యువజన ఉత్సవాల పోటీలకు ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థిని సి.భార్గవి ఎంపిక

రాజన్న సిరిసిల్ల జిల్లా నెహ్రూ యువ కేంద్రం వారు నిర్వహించిన యువజనోత్సవాలల్లో భాగముగా తంగల్లపల్లి గిరిజన గురుకుల మహిళా ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థిని సి.

భార్గవి రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపిక అయ్యి 5/1/2024 వ తేదీన జరిగిన రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలలో భాగంగా హస్తకళా నైపుణ్యాలు విభాగం లో ఉత్తమ ప్రతిభ కనబరిచి, మహారాష్ట్ర నాషిక్ లో జరగబోవు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక అయినందుకు గాను, కళాశాల ప్రిన్సిపల్ కే.

రజనీ ఉపాధ్యాయ బృందం హర్షించి శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

Latest Rajanna Sircilla News