సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్, పోలీసుల దాడి

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం కడిలాబాయి తండాలో నాటుసారా ( Natu sara )తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు రామన్న పేట ఎక్సైజ్ పోలీసులు,స్థానిక పోలీసు శాఖ ఆధ్వర్యంలో మెరుపు దాడులు చేశారు.

ద్దఇరు వ్యక్తుల నుండి 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని,200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి కేసు నమోదు చేశారు.

అనంతరం నాటు సారా నిర్మూలనపై గిరిజనులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈకార్యక్రమంలో రామన్నపేట ఎక్సైజ్ అధికారి బాలాజీ నాయక్, శంకర్,సిఐ రాధాకృష్ణ,ఎస్సై జగన్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కార్గిల్ యుద్ద వీరుడికి ఘన నివాళి

Latest Video Uploads News