కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలంలో ఎన్నికల ప్రచారం చివరి రోజు సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ( Congress party ) ఆధ్వర్యంలో శనివారం బారీ ఎత్తున 1500మందితో బైక్ ర్యాలీ చేపట్టారు.

తమ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కు ఓటు వేయాలని నినాదాలు చేస్తూ ఎల్లారెడ్డిపేట బస్టాండ్ నుండి అంబేద్కర్ కూడలి నుండి నంది చౌరస్త మీదుగా నారాయణపూర్ ,సింగారం,కోరుట్లపేట గ్రామాలలో చేపట్టారు.

ఈకార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య,మండల కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి,షేక్ గౌస్,పందిర్ల లింగం గౌడ్,వంగ గిరిధర్ రెడ్డి, చెన్ని బాబు,మర్రి శ్రీనివాస్ రెడ్డి,బండారి బాల్ రెడ్డి, కొండాపురం బాల్ రెడ్డి,పందిర్ల శ్రీనివాస్,గంట వెంకటేష్ గౌడ్, మేగి దేవయ్య,గుర్రపు రాములు మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Latest Rajanna Sircilla News