సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలోప్రారంభమైన చందన దీక్షలు...

ఈరోజు నుంచి డిసెంబర్ 29 వ తేదీ వరకు అప్పన్న భక్తులు చందన దీక్షలు చేపడతారు .

ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం ,విశాఖపట్నం ,విజయనగరం తో పాటు ఒడిస్సా భక్తులు కూడా చందన మాల లు ధరిస్తారు.

ఈ సందర్భంగా సింహాద్రి అప్పన్నకు భక్తులు చందన మాలలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు సింహాద్రి అప్పన్న సమక్షంలో మాల ధారణ నిర్వహించారు.

Chandana Dikshas Started At The Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy T
చర్మాన్ని కేవలం 20 నిమిషాల్లో డీ-టాన్ చేసే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!

తాజా వార్తలు