రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ కు బెయిల్

మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారన్న ఆరోపణల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు బెయిల్ మంజూరు అయింది.

ఈ మేరకు బ్రిజ్ భూషణ్ కు రౌస్ అవెన్యూ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వులలో పేర్కొంది.ఈ క్రమంలోనే వినోద్ తోమర్ సింగ్ కు రౌస్ అవెన్యూ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!

తాజా వార్తలు