ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని విజ్ఞాన ఉన్నత పాఠశాలలో 1998-99 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థి దావుల వీరప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తమకు చదువు నేర్పిన గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించి, షీల్డులు బహుకరించారు.

పూర్వ విద్యార్థుల ఆత్మ పలకరింపుతో ప్రాంగణం పులకరించింది.చిన్ననాటి తీపి గుర్తులను గుర్తు చేసుకున్నారు.

ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నియోజకవర్గ అభివృద్ధికి నటుడు రావు రమేష్ భారీ విరాళం..!!

Latest Hyderabad News