చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఏసీబీ కోర్టు విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.ఇందులో భాగంగా చంద్రబాబు ఆన్ లైన్ విధానంలో కోర్టుకు హాజరుకానున్నారు.

ఆన్ లైన్ ద్వారా చంద్రబాబును విచారణకు న్యాయస్థానం ఎదుట హాజరు పర్చాలని రాజమండ్రి జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.అయితే చంద్రబాబు హెల్త్ రిపోర్టును అడగగా అధికారులు ఇవ్వడం లేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం చంద్రబాబును ఆన్ లైన్ విధానంలో హజరు పర్చాలని ఆదేశించింది.

అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!
Advertisement

తాజా వార్తలు