అమరావతి పాదయాత్ర రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది.నిబంధనలు పాటించకుండా యాత్ర సాగుతోందంటూ ప్రభుత్వం వాదన వినిపించనుంది.
కాగా, రైతులు, ప్రభుత్వ వాదనలపై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది.ఇవాళ విచారణ అనంతరం పాదయాత్రపై తీర్పు ఇవ్వనుంది.
ఈ నేపథ్యంలో పాదయాత్ర అనుమతి రద్దు చేయాలంటూ ప్రభుత్వం మధ్యంతర పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy