వైఎస్ షర్మిలకు ప్రాణహాని ఉంది..: బుద్దా వెంకన్న

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీఎం జగన్ సూత్రధారి అని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు.

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్రధారని పేర్కొన్నారు.

వివేకా హత్య కేసులో వైఎస్ షర్మిల వాస్తవాలు చెప్పిందన్నారు.ఈ క్రమంలో సాక్ష్యం చెప్పిన వైఎస్ షర్మిలకు ప్రాణహాని ఉందని తెలిపారు.

YS Sharmila's Life Is In Danger..: Buddha Venkanna-వైఎస్ షర్మ�

కేంద్రం షర్మిలకు వై కేటగిరి భద్రత కల్పించాలని కోరారు.అదేవిధంగా వివేకా హత్య కేసుపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.

ఇండస్ట్రీ లో ఎవరు టాప్ పొజిషన్ కి చేరుకోబోతున్నారు...
Advertisement

తాజా వార్తలు