తెలంగాణ విద్యార్థులతో వైయస్ షర్మిల..!!

లోటస్ పాండ్ లో వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ ఆత్మీయులతో మరియు మద్దతుదారులతో జిల్లాల వారీగా సమావేశమవుతున్న సంగతి తెలిసిందే.ఇదే తరుణంలో ఇటీవల గిరిజన నాయకులతో భేటీ అయిన షర్మిల తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల నాయకులతో భేటీ అవడానికి రెడీ అవ్వడం జరిగింది.

Telugu Lotuspand, Telangana, Ys Sharmila-Telugu Political News

ఈ సమావేశంలో రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య అదే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు తీరుపై చర్చించనున్నట్లు అదేరీతిలో విద్యార్థుల దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం.ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.?, ఇంకా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం నుండి వాళ్లు ఏమి ఆశిస్తున్నారు వంటి విషయాలు పై వారి అభిప్రాయాలు తీసుకునే విధంగా ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.దాదాపు 350 మంది విద్యార్థులు ఈరోజు జరగబోయే సమావేశంలో షర్మిల తో భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube