దేవాదాయ శాఖ కమిషనరేట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

విజయవాడ: దేవాదాయ శాఖ కమిషనరేట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.మాజీ మంత్రి వెలంపల్లి ఇచ్చిన జీఓను అమలు చేయాలంటూ మంత్రి కొట్టు సత్యనారాయణను నిలదీసిన నాయి బ్రాహ్మణ సంఘం నేతలు.

 Protest By Naiee Brahmins At Vijayawada Endowment Commissionerate Office Details-TeluguStop.com

మంత్రి కారు అడ్డు నిలిచిన నాయి బ్రాహ్మణ సంఘం నేతలు.

దేవాలయాల్లో పని చేస్తున్న క్షురకుల కు మినిమం స్కేల్ ఇస్తూ సిద్దం చేసిన జీఒ ను అమలు చేయాలి.10,000 ఫిక్స్డ్ సాలరీ మాకు వద్దు అంటూ దేవాదాయ శాఖ కమీషనర్ కార్యాలయం ముందు బైఠాయించిన నాయి బ్రాహ్మణ సంఘాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube