ముస్లీంలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది - ఎంపిపి వుట్కూరి వెంకటరమణారెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది.

ముస్లీంలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తుందని ఎంపిపి వుట్కూరి వెంకటరమణా రెడ్డి అన్నారు.

ఇల్లంతకుంట జామామసీదులో రంజాన్ సంధర్బంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో తహాసీల్దార్ నరేందర్, సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మీ బాలరాజ్, ఎంపిటిసి వొగ్గు నర్సయ్య యాదవ్, ఉపసర్పంచ్ సాదుల్, డిటి వినయ్, జమా మాసిద్ మౌళాన, ముస్లీం పెద్దలు, ఉస్మాన్, కోయ్యడభాస్కర్, ల్యాండ్రీ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

Latest Rajanna Sircilla News