టిడిపి కి నిర్దిష్టమైన ఆలోచనా విధానం లేదు..బొత్స సత్యనారాయణ,

ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ప్రసంగించారు 1.32 లక్షల కోట్ల రూపాయలను డీబీటి ద్వారా అందించే అంశంపై మాట్లాడారు.

ప్రభుత్వం అభివృద్ధి కి సంక్షేమానికి కట్టుబడి ఉంది కాని టిడిపి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది.

గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోడానికి ప్రయత్నం చేశారు దురదృష్టకరం.టిడిపి కి నిర్దిష్టమైన ఆలోచనా విధానం లేదు ముందు అసెంబ్లీ కి హాజరు కాబోమని చెప్పి ఇవాళ హాజరు అయ్యారు.

క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని మళ్ళీ ఇప్పుడు వెనక్కు తీసుకున్నారు.శాసనసభ, పార్లమెంటు ఉన్నదే చట్టాలు చేయడానికి ఆ అధికారం లేదని కోర్టు చెప్పలేదు.సీఆర్డీఏ చట్టంలో మార్పులు చేసే అంశంపై మాత్రమే కోర్టు వ్యాఖ్యానించింది శివరామకృష్ణన్ కమిటీ చేసిన ప్రధానమైన సూచన వికేంద్రీకరణ 2024 వరకు రాజధాని హైదరాబాద్ మాత్రమే వైసీపీ ప్రభుత్వ విధానం ప్రకారం అమరావతి శాసన రాజధాని మాత్రమే.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు