జిల్లా స్థాయి అబకస్ పోటీలో పాల్గొన్న కిడ్స్ కాన్వెంట్ విద్యార్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: విశ్వం ఎడ్యుటెక్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అబకస్ పోటీలను కరీంనగర్ లో ని కళ్యాణి గార్డెన్స్ లో నిర్వహించారు ఈ పోటీలలో వేములవాడ కిడ్స్ కాన్వెంట్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ పోటీలలో 2వ తరగతి కి చెందిన జి .

షణ్ముఖ ప్రియా, 4వ తరగతి కి చెందిన ఏ.శ్రీ శాన్వి, 5వ తరగతి కి చెందిన సిహేచ్.సారిక కన్సలేషన్స్ బహుమతి పొందినారు, వీరికి శీల్డ్స్, సర్టిఫికెట్స్ అందించారు పోటీలో పాల్గొన్న మిగత విద్యార్థుల కు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ లను అందించారు.

బహుమతి పొందిన విద్యార్థుల ను స్కూల్ ప్రిన్సిపాల్ దరక్షన్ వసూపియా, కరస్పాండంట్ నరాల దేవేందర్ అభినందించారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News