30 లక్షల కరెన్సీతో శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి అలంకరణ..

ఆలయ ప్రాంగణంతో పాటు, అమ్మవారి విగ్రహాన్ని కూడా కరెన్సీ నోట్లతో అలంకరించారు.

ఆలయ పురోహితులు ఎంవి మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో, అమ్మవారి భక్తులు ఈ కరెన్సీ నోట్లను సమకూర్చారు.

దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని, నాలుగవ రోజు అయిన శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో, డబ్బుతో అమ్మవారిని అలంకరించారు.ప్రతీ సంవత్సరం అమ్మవారికి బంగారం కరెన్సీ లతో ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

హమ్మో, ఎగిరే కారు వచ్చేసింది.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్!!

తాజా వార్తలు