డయల్ 100 కాల్ కి స్పందించి వృద్ధ వ్యక్తిని కాపాడిన సిరిసిల్ల టౌన్ పోలీసులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) సిరిసిల్ల పట్టణం శాంతినగర్ కి చెందిన గుంటుక రాజయ్య age 81 y , అనే వ్యక్తి గత మూడు రోజులుగా కనపడక పోయేసరికి తన కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం డయల్100 కాల్ కి సమాచారం ఇవ్వగా సిరిసిల్ల టౌన్ పోలీసులు ఎస్.

ఐ శ్రీనివాస్ , బన్సీలాల్, ఉమాపతి, ఎల్లగౌడ్, రాజేందర్, శ్రీధర్ లు రాజయ్య కోసం వెతుకగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని వంశీ కృష్ణ కాలని( Vamsi Krishna colony )లో వర్షపు నీటి లో సృహ తప్పిపోయి పడి ఉండగా వెంటనే 108 కాల్ చేసి అంబులెన్స్( Ambulance ) పిలిపించి పట్టణ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పడం జరిగింది.

Latest Rajanna Sircilla News