చంద్రబాబుపై రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు సైకోలకు ఆది పురుషుడని విమర్శించారు.

గన్నవరం నియోజకవర్గంలో దోచుకోవాల్సిన అవసరం తనకు లేదని వల్లభనేని వంశీ తెలిపారు.రాష్ట్రంలో చంద్రబాబు ఫోటో పెట్టుకుని సొంత కొడుకే గెలిచే పరిస్థితి లేదని విమర్శించారు.

ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని పబ్బం గడిపేది లోకేశ్, చంద్రబాబులేనని ఎద్దేవా చేశారు.లోకేశ్ నిర్వహిస్తున్న యువగళానికి ప్రజల్లో స్పందన లేదని వెల్లడించారు.

నాగచైతన్య శోభిత పెళ్లి అప్పుడేనా.. పెళ్లికి సంబంధించిన తీపికబురు అప్పుడే చెబుతారా?
Advertisement

తాజా వార్తలు