మా మావయ్యనే గెలిపించండి ! నందమూరి వారసుడి పిలుపు

త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ టీడీపీని గెలిపించి మళ్ళీ తన మావయ్య చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి చేయాలనీ నందమూరి నట వారసుడు తారకరత్న ఆశాభావం వ్యచేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని తారకరత్న ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసాడు.

సంక్షేమ పథకాలు ఒకవైపు ముందుకు తీసుకెల్తూనే .రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్న మామయ్య చంద్రబాబును మళ్లీ సీఎంను చేయాలని కోరుకుంటున్నానన్నారు.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?
Advertisement

తాజా వార్తలు