సీబీఐ ఆఫీసుకు చేరుకున్న ఎంపీ అవినాశ్..

సీబీఐ ఆఫీసుకు చేరుకున్న ఎంపీ అవినాశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో మూడోసారి విచారణకు వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డి హాజరయ్యారు.

హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు.

సీబీఐ విచారణ తీరుపై ఆయన ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.దీనిపై ఇవాళ విచారణ జరగనుంది.

వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!