మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్..!

మచిలీపట్నం( Machilipatnam ) పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్( Simhadri Ramesh Babu ) పేరు ఖరారైంది.అవనిగడ్డ( Avanigadda )లో ఈ విషయాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ ప్రకటించారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అధినేత, సీఎం జగన్ తనను మచిలీపట్నం స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని చెప్పారని సింహాద్రి రమేశ్( Simhadri Ramesh ) తెలిపారు. జగన్( YS jagan ) ఏది చెప్తే అదే చేస్తానన్న ఆయన చివరి వరకూ జగన్ వెంటనే తన ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు.అయితే ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బందరు పార్లమెంట్ సభ్యునిగా వెళ్తే మోపిదేవి వెంకటరమణ అవనిగడ్డ స్థానం నుంచి పోటీ చేయనున్నారని తెలుస్తోంది.

అసలు ఎందుకు ఓడారు ? త్రిసభ్య కమిటీ విచారణ

తాజా వార్తలు