చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జీవో నెంబర్.1 కాపీలు తగలబెట్టడం చంద్రబాబు అహంకారానికి నిదర్శనమన్నారు.

రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి సిగ్గు లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు.

పవర్ కోసం చంద్రబాబు ప్రజల ప్రాణాలు తీస్తారని మంత్రి రోజా ఆరోపించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

తాజా వార్తలు