అసెంబ్లీ మీడియా పాయింట్ లో జగ్గారెడ్డి.....

కాంగ్రెస్ అంటే ఏంటో చుపెడతం.ఇక మా పోరాటం స్పీకర్ తోనే.

స్పీకర్ తో తాడోపేడో తేల్చుకుంటం.

ప్రజల పక్షాన మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం బాధాకరం సీఎం డైరెక్షన్ లో స్పీకర్ బొమ్మలా యాక్ట్ చేస్తున్నారు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ సభ్యులకే సభలో మాట్లా డకుండా గొంతు నొక్కుతూ న్నారు.సభలో మాట్లాడనివ్వకపోవడం అంటే ప్రజల గొంతు నొక్కినట్లే.

రాష్ట్రంలో గుండా, రౌడి పాలన సాగుతోంది.కేసిఆర్ గ్యాంగ్ లీడర్ గా వ్యవహరిస్తున్నారు.ఇది తెలంగాణ ప్రజలకు మంచిది కాదు.

Advertisement

ప్రజలే కాంగ్రెస్ ను కాపాడుకోవాలి.రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ని గద్దె దించడం ఖాయం.

ప్రజల సహకారంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇప్పటివరకు నష్టం జరిగిన రైతులను, నిరుద్యోగులను, మహిళలను,జర్నలిస్ట్ లను, ఉద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం.

కేసీఆర్ కి ఇంకోసారి అధికారమిస్తే అందరి కొంపలు ముంగిపోతాయి.తస్మాత్ జాగ్రర్థ.

కేసీఆర్ ఖబాధర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసేదే టీఆరెస్ ని గద్దె దించి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు