Virat Kohli : నా సర్వస్వం నువ్వే.. నీ చెయ్యి ఎప్పటికీ వీడను.. కోహ్లీ షాకింగ్ ట్వీట్ వైరల్!

సినీ ఇండస్ట్రీ( Film Industry )కి చెందిన కొన్ని జంటల మధ్య మంచి ప్రేమ అనురాగాలు కనిపిస్తూ ఉంటాయి.

ఇంట్లోనే కాదు బయట ఉన్నప్పుడు కూడా చాలా అన్యోన్యంగా కనిపిస్తూ ఉంటారు.

ఒకరికొకరిపై మంచి ప్రేమలు చూపించుకుంటూ ఉంటారు.అందరి దృష్టి తమపై పడేలా చేసుకుంటారు.

ఇప్పటికే ఇండస్ట్రీలో ఇటువంటి క్యూట్ కపుల్స్ చాలామంది ఉన్నారని చెప్పాలి.

అప్పుడప్పుడు సోషల్ మీడియా( Social Media ) ద్వారా తమ భాగస్వాముల ఫోటోలు షేర్ చేస్తూ మరింత ప్రేమను చూపిస్తూ ఉంటారు.అయితే తాజాగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) కూడా తన సతీమణి అనుష్క శర్మ పై ప్రేమను చాటుకున్నాడు.ఈరోజు అనుష్క శర్మ పుట్టినరోజు( Anushka Sharma Birthday ) సందర్భంగా సినీ ఇండస్ట్రీకి చెందిన ఇతర సెలబ్రిటీలతో పాటు తన స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డే శుభాకాంక్షలు తెలుపగా.

Advertisement

తన భర్త విరాట్ కూడా సోషల్ మీడియా ద్వారా తన మీద ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టాడు.

ఇక ఆమె ఫోటోలను పంచుకుంటూ.నా సర్వస్వం నువ్వే అంటూ.ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను నీ చెయ్యి వీడను.

ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా నీకు నేను తోడుంటాను.నీతో పాటు నీకున్న అలవాట్లను కూడా అంతే ప్రేమిస్తాను.

నా సర్వస్వానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పంచుకున్నాడు.ఇక ఆయన ఈ విధంగా ట్వీట్( Virat Tweets ) చేయటంతో అది వైరల్ గా మారగా అది చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?

మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక వీరు గతంలో ప్రేమలో పడగా 2017లో పెళ్లితో ఒకటయ్యారు.

Advertisement

ఇక 2021లో పండంటి కూతురుకు జన్మనిచ్చారు.ఇప్పుడు ఇద్దరూ తమ తమ లైఫ్ లో బాగా బిజీగా ఉన్నారు.

ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో గడుపుతూ మిగతా సమయంలో తమ వృత్తి పరంగా బిజీ అవుతూ ఉంటారు.

తాజా వార్తలు