రాజన్న సిరిసిల్ల జిల్లా : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు, బంగారు ఇతర విలువైన ఆభరణాలు , విలువైన వస్తువుల నిలువ లేక రవాణా గురించి సమాచారం తెలిస్తే వెంటనే ఆదాయపన్ను శాఖకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నికల ప్రయోజనం కోసం నిల్వ/ రవాణా/ పంపిణీ చేయబడిన నగదు బంగారు ఆభరణాలు ఇతర విలువైన వస్తువులకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా కలిగి ఉంటే వెంటనే 18004251788 అనే ఆదాయప్పను టోల్ ఫ్రీ నెంబర్ కు లేదా 040-23426201/23426202 ల్యాండ్ లైన్ నెంబర్ లేదా +91-8688701400 వాట్సాప్ నెంబర్ లేదా cleantelanganaelections@incometax.
gov.in అనే మెయిల్ ఐడి కు అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy