వేములవాడ రాజన్న ఆలయంలో స్వామి వారి హుండీ లెక్కింపు ప్రారంభం

ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం స్వామి వారి హుండీల లెక్కింపును ఆలయ ఓపెన్ స్లాబ్ లో ప్రారంభించారు.

హుండీ లెక్కింపు సందర్భంగా ఆలయ ఇన్చార్జి ఈవో రామకృష్ణ దగ్గర ఉండి లెక్కింపును పర్యవేక్షించారు.

స్వామి వారి హుండి లెక్కింపు ఈరోజు సాయంత్రంలోగా ముగుస్తుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Latest Rajanna Sircilla News