బాలీవుడ్ లో మరో రామాయణం... రావణుడుగా హృతిక్

ఇండియన్ మైథత్వంలో ప్రభాస్ రాముడుగా ఆది పురుష్ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెలాజికల్ కథాంశాల ఆధారంగా ప్రస్తుతం భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఓం రౌత్ దర్శకక్కుతున్న సినిమా కావడం విశేషం.ఈ సినిమాని కంప్లీట్ మోషన్ క్యాప్చర్ లో స్టూడియోలో తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో రావణుడుగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు రామాయణం ఆధారంగా బాలీవుడ్ లో పాన్ ఇండియా రేంజ్ లో మరో సినిమాకి కూడా రంగం సిద్ధమైంది.

నిజానికి అల్లు అరవింద్ భాగస్వామ్యంతో మధు మంతెన ఈ సినిమాని 500 కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కించాలని అనుకున్నారు.అయితే ఈ ప్రాజెక్ట్ అనుకోని రెండేళ్లు అయినా ఇంకా స్టార్ట్ కాలేదు.

Advertisement

ఇప్పుడు మధు మంతెన ఈ ప్రాజెక్ట్ కి కార్యరూపం ఇస్తున్నారు.నితిన్ తివారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తూ ఉండగా సౌత్, నార్త్ నటుల కలయికలో ఆవిష్కరించాలని అనుకుంటున్నారు.ఇక రావణుడు పాత్ర కోసం హృతిక్ రోషన్ ని కన్ఫర్మ్ చేశారు.

అయితే శ్రీరాముడు పాత్రలో ఎవరు కనిపిస్తారని దానిపై ఎలాంటి క్లారిటీ లేదు.హృతిక్ ప్రస్తుతం సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో ఫైటర్ మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.దీని తర్వాత రామాయణం సినిమాని సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు