తమిళ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం దివారియర్.ఈ సినిమా ఈ నెల 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో రామ్ మొదటిసారిగా ఐపీఎస్ పాత్రలో సందడి చేయనున్నారు.
ఇక ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి సందడి చేస్తున్నారు.ఈ విధంగా ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్స్ పాటలు పెద్ద ఎత్తున సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.వీటిని చూస్తుంటే ఈసారి రామ్ తప్పకుండా భారీ హీట్ కొట్టేలా ఉన్నారు.
ఇదిలా ఉండగా లింగస్వామి దర్శకత్వంలో రామ్ నటించిన ఈ సినిమా కోసం ముందుగా లింగస్వామి హీరోగా అనుకున్నది రామ్ ను కాదనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.లింగుస్వామి ఈ సినిమా కథను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం సిద్ధం చేశారని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే గతంలో లింగస్వామి అల్లు అర్జున్ ను కలిసి ఈ కథ వినిపించినట్లు తెలుస్తోంది.ఇక అల్లు అర్జున్ ఈ సినిమా కథ విన్న వెంటనే సుకుమార్ పుష్ప సినిమా ప్రకటించడమే కాకుండా ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం కూడా రాబోతుందని తెలియడంతో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిజీ అవుతారని భావించి లింగస్వామి ఈ సినిమా కోసం రామ్ ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy