ఉద్యమంలా హరితహారం.. సీఎం కేసీఆర్

తెలంగాణలో హరితహారం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు.హరితహారాన్ని గతంలో హాస్యాస్పదం చేశారన్నారు.

తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని తెలిపారు.దేశంలో అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ పేర్కొన్నారు.

పాలమూరు ప్రాజెక్టును అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలేనని చెప్పారు.పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న కేసీఆర్ మహేశ్వరం, ఇబ్రహీంపట్నానికి నీళ్లు అందిస్తామన్నారు.

గోదావరి నీటిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.అదేవిధంగా రాష్ట్రంలో అడవులు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నామని వెల్లడించారు.

కమెడియన్ లతో ఆడి పాడిన హీరోయిన్స్ వీరే !
Advertisement

Latest Latest News - Telugu News