ఓటమి భయంతోనే బీఆర్ఎస్ లీడర్ల అసత్య ప్రచారాలు.

తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ( Congress party ) అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీరాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను మంత్రి కేటీఆర్ వక్రీకరించాడని పైర్ఉచిత విద్యుత్ స్కీమ్ అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అంటూ వెల్లడి 24 గంటల ఉచిత విద్యుత్ ముసుగులో కేసీఅర్( CM KCR ) అండ్ కో రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం.

విద్యుత్ కొనుగోళ్లలో జరుగుతున్న అవినీతిని మాట్లాడితే.

అదికార పార్టీ ఆ మాటలను వక్రీకరించింది కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బురదజల్లే ప్రయత్నం చేస్తున్నరు బస్వపూర్ గ్రామంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి దహనం చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డ కాంగ్రెస్ లీడర్లు మండల కేంద్రంలో సీఎం మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలకు చెప్పుల దండలు వేసి దహనం చేసిన కాంగ్రెస్ నేతలు.అడ్డుకోబోయిన పోలీసులు కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ తో బీఆర్ఎస్ పార్టీ( BRS party )కి వెన్నులో భయం పట్టుకుంది.

రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరించి అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెల్వడంతో చిల్లర పనులకు పూనుకుంటున్నారుమళ్ళీ అధికారం దక్కించుకోవాలని బీఆర్ఎస్ లీడర్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ
Advertisement

Latest Rajanna Sircilla News