ఉత్తమ ప్రశాంశ పత్రాలు అందుకున్న ఎల్లారెడ్డిపేట పోలీస్ అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గురువారం రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.

పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , జాతీయ పథకాన్ని ఆవిష్కరణ అనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ , అదనపు కలెక్టర్ ఎన్.

ఖీమ్య నాయక్ , ఎస్పీ అఖిల్ మహాజన్ ల ఆధ్వర్యంలో ఉత్తమ సేవలు అందించిన్నందుకు ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ , చేతుల మీదుగా ప్రశాంశ పత్రాలను అందజేశారు.ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐ శ్రీనివాస్ గౌడ్ , ఎస్ఐ రమాకాంత్ , కానిస్టేబుల్ సతీష్ , హెచ్.

విష్ణు మూర్తి లు సేవ పథకలు అందుకున్నారు.

రుద్రంగి బిడ్డకు దక్కిన సముచిత గౌరవం
Advertisement

Latest Rajanna Sircilla News