రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17 కేంద్రాల్లో మొదలయిన గ్రూప్-1 ప్రిలిమినరి పరీక్ష.10.
15 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసిన అధికారులు.పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు.144 సెక్షన్ అమలు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు చేసామని పరీక్ష కేంద్రానికి ఎస్.
ఐ స్థాయి అధికారిని నియమించమని అన్నారు.సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ పాటశాల,జూనియర్ కాలేజ్, అయ్యప్ప డిగ్రీ కాలేజ్,సిద్దార్థ హై స్కూల్ ,అగ్రహారం పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజ్ లను పరిశీలించి బందోబస్తు లో అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ.
.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy